Monday, April 21, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

తక్షణమే రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య కు క్షమాపణ చెప్పాలి

పొన్నాల లక్ష్మయ్య పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ బీసీ  సంక్షేమ సంఘం…

సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు… బషీర్ బాగ్ చౌరస్తాలో ఆందోళన.

పొన్నాల పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ… బషీర్ బాగ్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసిన బీసీ సంఘం నాయకులు.

గాంధీ భవన్ ను రెడ్డి భవన్ గా మార్చి..బీసీ నాయకులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి..

తక్షణమే రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య కు క్షమాపణ చెప్పాలి…లేని పక్షంలో రాళ్లతో కొట్టి దాడులు చేస్తాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!